అవినీతి పెరిగిపోయింది. హత్య రాజకీయాలు పెరిగి పోయినాయి. హింసాత్మక కార్య క్రమాల నిలయంగా వ్యవస్త మారిపోయింది. కొన్ని స్వార్ధాపర శక్తులు నేడు ఈ సమాజాన్ని శాసిస్తున్నాయి. మాననీయ విలువలు దిగజారి పోతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు అపహాస్యం అవుతున్నాయి. ఎక్కడ చూసిన పేదరికం. భూకబ్జాలు, హత్యా రాకీయాలు , ఉగ్రవాద కార్యకలాపాలు. నిరుద్యోగం. నిరాశాల బాటలో నక్సలిజం దిశగా యువత. ఆకలి చావులు, రైతు ఆత్మ హత్యలు.ప్రతి భారతీయుడికి కనీస అవసరాలైన తిండి , బట్ట, గూడు లను సైతం కల్పించలేని పరిస్తితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి59వ స్వాతంత్ర వేడుకలను మనం జరుపుకున్నాం. 59 ఏళ్ల స్వేచ్ఛా స్వాతంత్రంలో మనం ఏమీ సాధించాం.
ఇట్లు..
మీ ప్రదీప్......
Monday, October 8, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment